తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ విమోచన ఉద్రిక్తం

నిజామాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో శాసనసభ్యుడు లక్ష్మినారాయణ నేతృత్వంలో బిజెపి కార్యకర్తలు జాతీయ పతాకను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. లక్ష్మినారాయణతో పాటు పలువురు బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్లో బిజెపి కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగా, హైదరాబాదులోని తమ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహా రెడ్డి జాతీయ పతాకను ఆవిష్కరించారు. ప్రస్తుత పాలన కన్నా నిజాం పాలనే తమకు బాగుండేదని ఆయన అన్నారు. నిజాం ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారని ఆయన చెప్పారు. మంచినీటి సౌకర్యం కల్పించారని, రవాణా సౌకర్యాలు కల్పించారని ఆయన అన్నారు. ఆంధ్ర ఆధిపత్య వర్గాల పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications