లాఠీచార్జీ పేరుతో కాళ్లూ చేతులూ విరగ్గొట్టారు: కెసిఆర్

నిజాం కళాశాల విద్యార్థుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ నగారా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం నిజాం కళాశాలకు వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నిజాం కళాశాల విద్యార్థులను చితకబాది పోలీసులు అరెస్టు చేయడం ఏం న్యాయమని ఆయన అడిగారు. వైస్ చాన్సలర్, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా పోలీసులు హాస్టళ్లలోకి ప్రవేశించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనిపై తాము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications