లాఠీచార్జీ పేరుతో కాళ్లూ చేతులూ విరగ్గొట్టారు: కెసిఆర్

నిజాం కళాశాల విద్యార్థుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ నగారా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం నిజాం కళాశాలకు వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నిజాం కళాశాల విద్యార్థులను చితకబాది పోలీసులు అరెస్టు చేయడం ఏం న్యాయమని ఆయన అడిగారు. వైస్ చాన్సలర్, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా పోలీసులు హాస్టళ్లలోకి ప్రవేశించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనిపై తాము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications