రేణుకా చౌదరిపై భగ్గుమన్న తెలంగాణ నాయకులు

సకల జనుల సమ్మె విజయవంతం కాలేదని రేణుకా చౌదరి అనడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని తెరాస శానససభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు చెందినవారు కాకపోయినా రేణుకా చౌదరిని ఇక్కడ తెలంగాణ ప్రజలు గెలిపించారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని రేణుకా చౌదరి మాట్లాడాలని ఆయన అన్నారు. రేణుకా చౌదరిని నాయకురాలని చేసింది తెలంగాణ ప్రాంతమని ఆయన అన్నారు.
రేణుకా చౌదరి తెలంగాణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మాటలు చెప్తే బాగుండేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యంగ్యంగా అన్నారు. సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా రేణుకా చౌదరి మాట్లాడడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణలోని ప్రస్తుత పరిణామాలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా రేపు ర్యాలీలు, ధర్నాలు ఉంటాయని ఆయన చెప్పారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications