జైపాల్ రెడ్డికి గ్యాస్ ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదు: మందా

తెలంగాణ సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. సకల జనుల సమ్మె వల్ల పనులన్నీ ఆగిపోయాయని, పాలన స్తంభించిందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని మరో పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. మధుయాష్కీతో పాటు కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications