నేపాల్లో విమానం కూలి 10మంది భారతీయులు మృతి

ఇందులో ఉన్న పదహారు మంది యాత్రికులు విదేశీయులే. ఉదయం ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. ఖాట్మాండు నుండి తులింగ్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులు ఎవరెస్టు శిఖరాన్ని చూసి వస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications