2జి స్కామ్లో చిదంబరాన్ని ఇరికిస్తున్న రాజా

చిదంబరం వాంగ్మూలాన్ని 2010 సెప్టెంబర్లోనే తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. చిదంబరం, రాజాల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయం లేదని, కేటాయింపుల నిర్ణయం మంత్రివర్గం తీసుకున్నదని, అందువల్ల మంత్రివర్గంపై విచారణ జరగాలని ఆయన అన్నారు. చిదంబరాన్ని సాక్షికి కోర్టుకు పిలవాలని ఆయన కోరారు. ప్రధాని సమక్షంలో చిదంబరం సలహా ఇచ్చారా లేదా అనేది కోర్టు తేల్చాలని ఆయన అన్నారు.
నిందితులందరికీ జైలు శిక్ష విధించాలని కోరుతూ సిబిఐ 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఐ అంతకు ముందు తాజా అభియోగాలు మోపింది. నిందితులకు అత్యధికంగా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా సిబిఐ అభియోగాలు మోపింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications