శాంతి భద్రతలపై రాజీ వద్దు: డిజిపితో సిఎం కిరణ్
రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించమని ఆజ్ఞాపించారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారున్నారని వారందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణేతరులకూ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
kiran kumar reddy dinesh reddy telangana sakala janula strike hyderabad కిరణ్ కుమార్ రెడ్డి దినేష్ రెడ్డి తెలంగాణ సకల జనుల సమ్మె హైదరాబాద్
English summary
CM Kiran Kumar Reddy ordered police that to maintain law and order.
Story first published: Wednesday, September 28, 2011, 16:12 [IST]