ముంబైలో ఐదుగురు పాలమూరు కూలీలు మృతి

మరణించిన కూలీలు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలానికి చెందినవారు. దాదాపు 15 రోజుల క్రితం పని కోసం 25 మంది కూలీలు ముంబై వెళ్లారు. వారిలోని ఐదుగురే గురువారం మరణించారు. మృతుల్లో నారాయణపేట మండలం కేర్నపల్లి గ్రామానికి చెందిన రాజు, మోనాపురం గోవిందు, ఎం నగేష్, చాతనపల్లికి చెందిన మాచప్ప, చెన్నప్ప ఉన్నారు.












Click it and Unblock the Notifications