తెలంగాణ పరిష్కారమవుతుంది: దగ్గుపాటి పురంధేశ్వరి

తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వేరుగా అన్నారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నా తాము రాజీనామా చేసేది లేదని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకాశం జిల్లా ఎర్రగొల్లపాలెంలో అక్టోబర్ 2వ తేదిన ఇందిర జలప్రభను ప్రారంభిస్తారని చెప్పారు. జలప్రభతో అన్ని ప్రాంతాలకు సాగు నీరు అందుతుందన్నారు. జలప్రభ ద్వారా తెలంగాణలో సుమారు ఐదు లక్షల ఎకరాల వ్యవసాయం సాగులోకి వస్తుందన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications