కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం: అన్నా

లోక్పాల్ బిల్లును శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించకపోతే ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తాను దీక్ష చేపడతానని ఆయన అన్నారు. తమకు దేశ ప్రజల మద్దతు ఉందని, బిజెపితో పాటు పలు పార్టీలు తమను బలపరుస్తున్నాయని, కాంగ్రెసు మాత్రమే మద్దతు తెలపడం లేదని ఆయన అన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో జన లోక్పాల్ బిల్లును ఆమోదించకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తానని ఆయన చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications