దసరా వేళ మందుబాబులకు దెబ్బ, నో స్టాక్ బోర్డులు

గురువారం దసరా పండుగ కావడంతో ప్రస్తుతానికి కృత్రిమ కొరత సృష్టించి ఆ తర్వాత మరింత ఎక్కువ ధరలకు అమ్ముకోవాలని చూసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మద్యం స్టాక్ మరింత కావాలని దుకాణ యజమానులు అంబర్ పేటలోని లిక్కర్ డిపో వద్ద మధ్యాహ్నం ఆందోళనకు దిగడం విశేషం. మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తిరుపతిలో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగడం నిబందనలకు విరుద్దమన్నారు. సమ్మెకు దిగకుండా ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నామని సాయంత్రం వరకు చర్చలు పూర్తి కావచ్చునన్నారు. పరిస్థితి చేయి దాటినా ప్రత్యామ్నాయాలు చూస్తామని మోపిదేవి చెప్పారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications