చుక్కా రామయ్యను బోధనను తప్పు పట్టిన సిఎం

సాంకేతిక విద్య పేదలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో రూ. 400 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐఐటి హైదరాబాద్ తొలి దశ భవనాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐఐటి మెదక్ జిల్లాలోనే ఉన్నా దీన్ని ఐఐటి హైదరాబాద్ అని పిలవాలని ఆయన అన్నారు. దిశానిర్దేశం లేని చదువు, కార్యక్రమాలు ఫలితాన్ని ఇవ్వవని ఆయన అన్నారు. అనుకున్నది సాధించేందుకు నిర్దిష్ట ప్రణాళిక, కసరత్తు అవసరమని ఆయన అన్నారు. మన విద్యార్థుల ప్రతిభను చూసి అమెరికా సైతం తమ విద్యార్థులను హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్యలు మాత్రమే విద్యలు కావని కూడా ఆయన అన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications