చుక్కా రామయ్యను బోధనను తప్పు పట్టిన సిఎం

సాంకేతిక విద్య పేదలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో రూ. 400 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐఐటి హైదరాబాద్ తొలి దశ భవనాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐఐటి మెదక్ జిల్లాలోనే ఉన్నా దీన్ని ఐఐటి హైదరాబాద్ అని పిలవాలని ఆయన అన్నారు. దిశానిర్దేశం లేని చదువు, కార్యక్రమాలు ఫలితాన్ని ఇవ్వవని ఆయన అన్నారు. అనుకున్నది సాధించేందుకు నిర్దిష్ట ప్రణాళిక, కసరత్తు అవసరమని ఆయన అన్నారు. మన విద్యార్థుల ప్రతిభను చూసి అమెరికా సైతం తమ విద్యార్థులను హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్యలు మాత్రమే విద్యలు కావని కూడా ఆయన అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications