రోశయ్యతో కెసిఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దు

కాగా, తెలంగాణకు సంబంధించిన తమ వ్యూహం తమకు ఉంటుందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ జెఎసి సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల పట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని రేపటి తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ ఈ నెల 11వ తే్దీన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీలతో భేటీ కావాలనేది ఆయన ఉద్దేశ్యం. కెసిఆర్ ఢిల్లీ యాత్ర తర్వాతనే రైలో రోకో నిర్వహించాలనే అంశం శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications