తెలంగాణ రైల్ రోకో వాయిదా, తేదీల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పోలీసులు రెచ్చగొట్టినా తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి 1350 మెగావాట్ల విద్యుత్తు ఇస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, దాన్ని సరిగా పంపిణీ చేస్తే రైతులకు ఏడు గంటలు విద్యుత్తు అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. పది, పదిహేను రోజుల్లో రైతుల పంటలు చేతికి వస్తాయని, అంత వరకు ఏడు గంటలు రైతులకు విద్యుత్తు అందించాలని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికులకు వేతనాలు ఇస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, మళ్లీ బొత్సతో మాట్లాడుతామని ఆయన అన్నారు.
సమ్మె విరమించి విధుల్లో చేరినవారికి మాత్రమే అడ్వాన్సులు చెల్లిస్తామని అంతకు ముందు ఆర్టీసి ఎండి ప్రసాదరావు చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో కార్మికులు సమ్మె చేయడం సరి కాదని, వారు పునరాలోచన చేసుకోవడం మంచిదని ఆయన అన్నారు. ఆర్టీసికి ఇప్పటికే 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications