తెలంగాణ పరిణామాలపై పురంధేశ్వరి అసంతృప్తి?

తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తాను వినిపించానని పురంధేశ్వరి అన్నారు. ఎప్పటిలోగా నిర్ణయం జరుగుతుందని అడిగితే తాను చెప్పలేనని, ఆ విషయం ప్రణబ్ ముఖర్జీ చెప్పాలని ఆమె అన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరానని పళ్లంరాజు చెప్పారు. సకల జనుల సమ్మె, ఆందోళనల వల్ల రాష్ట్రం నష్టోతోందని, అందువల్ల బాధ్యత గల పార్టీగా, ప్రభుత్వంగా సమస్యను పరిష్కరించాల్సి ఉందని ఆయన అన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని వివరాలు అందించానని ఆయన చెప్పారు. ఆందోళనల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన అన్నారు. సామరస్యవూర్వకమైన పరిష్కారం చూపాలని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎప్పుడు నిర్ణయం వెల్లడిస్తారనేది తనకు తెలియదని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications