ఎమ్మెల్సీ రేసులో గిరీష్ సంఘీ, రోశయ్య ఆశీస్సులు

కాగా, కంతేటి సత్యనారాయణ రాజు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గంగాధరం కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. గంగాధరంకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది. ఆంధ్ర నేతకు ఆ సీటు కేటాయించదలుచుకుంటే భమిడిపాటి రామమూర్తికి, తెలంగాణ నేతకు కేటాయించే దలిస్తే తన క్లాస్ మేట్ రసూల్ ఖాన్కు ఆ సీటు ఇప్పించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ సీటు రోశయ్య రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయింది. అందువల్ల రోశయ్య మాటకే అధిష్టానం విలువ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గిరీష్ సంఘీ తన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రోశయ్య ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications