తెలంగాణపై మమత మాటలు భేషన్న శంకర రావు

మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్య కోసం కాంగ్రెసు ప్రయత్నిస్తుందని విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణవాదులు ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని రైలు రోకోను వాయిదా వేయడం కాకుండా విరమించుకోవాలని కోరారు. తన తుది శ్వాస విడిచే వరకు తాను అవినీతిపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications