తెలంగాణ ఎంపీల ప్రత్యక్ష యుద్ధం: రైలు రోకోలో నేతలు

నిజామాబాద్లో మధుయాష్కీ, గద్వాల్లో మందా జగన్నాథం, జమ్మికుంటలో పొన్నం ప్రభాకర్, వరంగల్లో రాజయ్య, నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొంటారు. మరోవైపు శుక్రవారం నుండి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో అనుకూలమైన వేదిక కోసం ఎంపీలు వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారు పన్నెండు మంది ప్రజాప్రతినిధులు దీక్షలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications