కేంద్రాన్ని కూలుస్తామని లగడపాటి బెదిరింపు: యాష్కీ

కేంద్రం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడక పోతే తాము కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమని హెచ్చరించారు. అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. జైపాల్ రెడ్డి చెప్పినందు వల్లే తాము రైలు రోకో కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంపై పోరాడం సాధారణ విషయమేనని తాము మాత్రం ప్రభుత్వంలో ఉండి పోరాటం చేస్తున్నామన్నారు. తమకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఉద్యమిస్తున్నామన్నారు. పార్టీ తెలంగాణపై వెనక్కి పోతే భారతీయ జనతా పార్టీతో కలిసి అధిష్టానంపై ఫైట్ చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటే తమకు ముఖ్యమన్నారు. గతంలో ప్రకటించిన ఆమరణ దీక్షకు కట్టుబడి ఉన్నామన్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications