పోలీసు స్టేషన్ ముట్టడి, మహబూబాబాద్లో ఉద్రిక్తత

హైదరాబాద్లోని వనస్థలిపురంలో తెలంగాణవాదులు ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో తెలంగాణలో రైళ్లు నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. లాఠీచార్జీలు చేస్తున్నారు. ఈ స్థితిలో రద్దు చేసిన కొన్ని రైళ్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పెద్దగా కనిపించడం లేదు.
More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications