రాష్టాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: ఎర్రంనాయుడు

రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కాంగ్రెసుకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్కు పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదని, పదవి లేకపోవడం వల్లనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనపై తమకు విశ్వాసం ఉందని, అదువల్లనే తాము పోరాటం జోలికి వెళ్లలేదని ఆయన అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని అదే విధంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ లోగా ప్రకటన చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్టాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications