ప్రకటన చేయాలని గులాం నబీ ఆజాద్ను కోరిన బొత్స

బొత్స సూచనల మేరకు ఆజాద్ సాయంత్రం సమ్మె విరమించాలని ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని కోరిన విషయం తెలిసిందే. దసరా పండుగ ముందు ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాస్తా రోకో కూడా ఉన్నందున దాన్ని విరమించాలనీ కోరారు. కాగా ఢిల్లీ వెళ్లిన పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అగ్ర నేతలతో తెలంగాణ, సకల జనుల సమ్మె, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఎమ్మెల్సీ సీటుపై చర్చిస్తున్నట్టుగా సమాచారం.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications