కేంద్రం నుండి స్పందన లేదే, ఐనా..!: కెసిఆర్

ఇక నుండి ఉద్యమం చేయాల్సిన తీరుపై వారితో చర్చించారు. కేంద్రం ఇప్పటికే స్పందించాల్సి ఉండాల్సింది. కానీ హైదరాబాద్ పైనే ఆగినట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. సంయుక్త రాజధానిగా ప్రకటిస్తే ఐదు, పదేళ్ల వరకైతే మనకు అభ్యంతరం ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చలో హైదరాబాద్ వంటి ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో వెళితే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే రాజకీయ కార్యక్రమాలు అయితేనే బెటర్ అని, పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఉద్యమిద్దామని సూచించారు.
ప్రభుత్వంతో చర్చల విషయంలో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి నడుచుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. మొత్తం మీద ఇకపై ఉద్యోగుల సాయంతో కాకుండా రాజకీయంగానే యుద్ధం చేయాలని, ప్రత్యేకించి కాంగ్రెస్నే లక్ష్యంగా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె కన్నా ఉద్యోగులు చేయగలిగిన పెద్ద ఉద్యమం ఏముండదని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని అయినప్పటికీ కేంద్రం స్పందిస్తుంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications