డిఎస్ ఎమ్మెల్సీ తీసుకోవడం సిగ్గుచేటు: నాగం

తెలంగాణ కోసం రాజకీయ నేతలు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనాలని టిఎన్జీవోల సంఘం నేత స్వామి గౌడ్ అన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు ఉడత పిల్లలేనని, ఐఏఎస్, ఐపిఎస్లు పాల్గొనడం విశేషమన్నారు. తెలంగాణలాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా కనిపించదన్నారు. సకల జనుల సమ్మెకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీలకు తొత్తులం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమంలో ముందున్నందునే ఆ పార్టీ వెంట నడిచామన్నారు. రాజకీయ నేతలకు అండగా నిలవాలనే సమ్మెలో పాల్గొన్నామన్నారు.












Click it and Unblock the Notifications