చిక్కుల్లో స్వామిగౌడ్, భూవ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు

తెలంగాణ ఎన్జీవో సంఘాలకు గృహ నిర్మాణాల కోసం కేటాయించిన 160 ఎకరాల స్థలం ఆక్రమణ జరుగుతోందని వారు గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు గవర్నర్ను కోరారు. స్వామిగౌడ్ను అక్రమాల నుంచి కాపాడడానికే సకల జనుల సమ్మెను విమరించారని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఇటీవల ఆరోపించారు కూడా.












Click it and Unblock the Notifications