వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిక్కుల్లో స్వామిగౌడ్, భూవ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు
తెలంగాణ ఎన్జీవో సంఘాలకు గృహ నిర్మాణాల కోసం కేటాయించిన 160 ఎకరాల స్థలం ఆక్రమణ జరుగుతోందని వారు గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు గవర్నర్ను కోరారు. స్వామిగౌడ్ను అక్రమాల నుంచి కాపాడడానికే సకల జనుల సమ్మెను విమరించారని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఇటీవల ఆరోపించారు కూడా.
Comments
English summary
Complaint was made against Telangana non gazetted employees unions JAC leader Swami Goud.
Story first published: Wednesday, October 26, 2011, 16:34 [IST]