ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది: మందా జగన్నాథం

తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని జూపల్లి కృష్ణారావు ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ యువకుల శవాల మీద ప్రమాణం చేశారని, అలా ప్రమాణం చేసిన తర్వాత పదవిలో కొనసాగడం, పార్టీలో కొనసాగడం చాలా కష్టంగా ఉందనీ ఒత్తిడికి గురవుతున్నానని జూపల్లి చెప్పారని, అందుకే జూపల్లి రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ కోసం ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడి కారణంగా రాజయ్య రాజీనామా చేసి ఉంటారని ఆయన అన్నారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications