మళ్లీ పెట్రో మంట, పెట్రోల్ ధర పెంపు యోచన

ఈ రోజు నుంచి పెట్రోల్పై నష్టాలు వస్తాయని, దాన్ని అధిగమించడానికి తాము పెట్రోల్ ధర పెంచాల్సి వస్తోందని హెచ్పిసిఎల్ డైరెక్టర్ (ఆర్థిక) బి. ముఖర్జీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 108 అమెరికా డాలర్లు పలుకుతోందని, డాలరు విలువ రూ. 46.50 పైసలకు పడిపోయిందని, ఇది మూడు నెలల క్రితం 49 రూపాయలు ఉందని ఆయన అన్నారు. లీటరు పెట్రోల్పై ఇప్పుడు రూ. 1.50పైసలు నష్టం వస్తోందని ఆయన అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications