అవగాహన లేదు: లగడపాటి, వేడుకల్లో వైయస్ విజయమ్మ

పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టణ శాసనసభ్యుడు శ్రీధర కృష్ణారెడ్డి శ్రీరాములుకు పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభమయిందన్నారు. కాగా ఆయా జిల్లాల కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగుర వేశారు.












Click it and Unblock the Notifications