అవగాహన లేదు: లగడపాటి, వేడుకల్లో వైయస్ విజయమ్మ
పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టణ శాసనసభ్యుడు శ్రీధర కృష్ణారెడ్డి శ్రీరాములుకు పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభమయిందన్నారు. కాగా ఆయా జిల్లాల కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగుర వేశారు.
Comments
lagadapati rajagopal telangana vijayawada ys vijayamma లగడపాటి రాజగోపాల్ తెలంగాణ విజయవాడ వైయస్ విజయమ్మ
English summary
Vijayawada MP Lagadapati Rajagopal said today that telanganites are did not ready to understand.
Story first published: Tuesday, November 1, 2011, 10:31 [IST]