వైయస్ జగన్ నోటీసు తీసుకోవడం లేదు: ఐటి శాఖ

ఐటి శాఖ తమను ఆశ్రయించడంతో జగన్కు నోటీసివ్వాల్సిందిగా ఐటీ అధికారులను కోర్టు ఆదేశిస్తూ అక్టోబర్ 31కి కేసు వాయిదా వేసింది. సోమవారం విచారణ ప్రారంభమవగానే ఐటీ లాయర్లు వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లేరని ఆయన తరపు వారెవ్వరూ నోటీసు తీసుకోవటం లేదని వెల్లడించారు. దీంతో ప్రత్యేక మెసెంజర్ ద్వారా జగన్కు నోటీసివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్ను జగన్కు అందజేయాలని కూడా కోర్టు ఐటి శాఖను ఆదేశించింది.












Click it and Unblock the Notifications