వైయస్పై సభా సంఘమా, సిగ్గుమాలిన చర్య: జగన్

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వంతో చేతులు కలిపి హేయంగా ప్రవర్తిస్తున్నారని ఆనయ అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర 16వ రోజుకు చేరుకుంది. అంతకు ముందు ఆయన జంపని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.












Click it and Unblock the Notifications