పార్లమెంటు ఎదుట సత్యాగ్రహం: కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకునే వైఖరిని దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకే జెండా, ఒకే అజెండాతో తెలంగాణ కోసం ఉద్యమించే వారంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. అలాంటి కార్యకర్తలే ప్రస్తుతం ఉద్యమానికి అవసరమన్నారు. తెలంగాణ వచ్చే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలో తమతో కలిసి రాకపోవడం విచారకరమన్నారు. ధైర్యంతో గుండెబలంతో హింసాత్మక వైఖరి లేకుండా శాంతియుతంగా లక్ష్యాన్ని సాధించాలన్నారు. తెలంగాణ సాధిస్తాం, అనుభవిస్తాం అన్న నినాదంతో ముందుకు సాగాలని చెప్పారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications