మరింత మంది ఐఎఎస్లను విచారించనున్న సిబిఐ

మూడు కేసుల్లోనూ నిబంధనల ఉల్లంఘన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మూడు కేసులకు కూడా పరస్పర సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. వైయస్ హయాంలోని పెద్దల ప్రాపకంతో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మిని తొలుత సాక్షిగా విచారించి, ఆ తర్వాత ముద్దాయిగా చేర్చారు. బిపి ఆచార్యను, శ్రీలక్ష్మిని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో మరింత మంది ఐఎఎస్ల జాబితా సిబిఐ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్కు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే మినహాయింపులు ఇచ్చారా, మరే కారణంగానైనా ఇచ్చారా అనే విషయాన్ని తేల్చడానికి సిబిఐ మరికొంత మంది అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications