గుజరాత్ అల్లర్ల కేసులో 31 మంది దోషులు

సర్దార్పురా అల్లర్ల కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం (సిట్) చేపట్టింది. ఈ కేసులోనే బుధవారం తీర్పు వెలువడింది. పలువురు శరణు పొందిన సర్దార్పురా గ్రామంలోని ఇబ్రాహిం షేక్ అనే వ్యక్తి ఇంటికి 2002 ఫిబ్రవరి 28వ తేదీన అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో మొత్తం 33 మంది మరణించారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసులో 76 మంది నిందితులను అరెస్టు చేశారు. ట్రయల్ పెండింగులో ఉన్న సమయంలో ఇద్దరు మరణించారు. ఒక్కరిపై జువైనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం 73 మందిపై అభియోగాలు మోపి 2009 జూన్లో విచారణ చేపట్టారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications