తెలంగాణపై బాబు నో కామెంట్, ఖమ్మం జిల్లాలో యాత్ర

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అక్కడి నుంచి పంటలను పరిశీలిస్తూ దుద్దేవూడి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కందుకూరు వరకు ఆయన పాదయాత్ర చేశారు. కరువు ఎక్కడుందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఖమ్మం జిల్లాలో కరువు కనిపించలేదా అని అడిగారు. ఏసి గదులను వదిలి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications