ఒత్తిడి చేసి విలువ కట్టించారు: జగన్ సంస్థపై సుదర్శన్

ఎక్కువ మొత్తాలకు అంచనా వేసిన డెలాయిట్ నివేదికను ముందు పెట్టి జగతి పబ్లికేషన్స్ వాటాలను విక్రయించినట్లు అర్థమవుతోంది. ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వార్తాకథనం ప్రకారం - జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా గరిష్ట విలువ 410 కోట్ల రూపాయలు మాత్రమే. జగతి పబ్లికేషన్స్ మూలధనం విలువను 3,500 కోట్ల రూపాయలుగా అంచనా కట్టారు. దీని ఆధారంగానే వాటాలను విక్రయించారు. చెన్నైకి జగదీషస్ అండ్ కంపెనీ అంచనా ప్రకారం జగతి పబ్లికేషన్స్ షేర్ విలువ 30 రూపాయలు ఉంటుంది. కానీ జగతి పబ్లికేషన్స్ ఒక్కో షేర్ విలువను 350 రూపాయలుగా లెక్క కట్టి ఈక్విటీ షేర్లను విక్రయించింది. బడా పెట్టుబడిదారులు అంతకన్నా ఎక్కువ ధరకు వాటాలు కొనుగోలు చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications