తెలుగులో జివో జారీ చేసిన 'తమిళ' అధికారి రాధా

ఈ జివో కోసం తాము సుమారు పదకొండు నెలలు కష్టపడ్డామని అధికారి రాధ చెప్పారు. సిబ్బందికి తెలుగు టైపింగ్ నేర్పించామని, అందరూ నేర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాను జివోను తెలుగులే జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాలు మాతృభాషలో ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ అలవాటు లేదు. అంతా ఇంగ్లీషులోనే. అయితే రాధ మాత్రం అందరికీ భిన్నంగా చేసి సంచలనం సృష్టించారు. మాతృభాషను అభిమానించాలని మిగిలిన అధికారులకు చెప్పకనే చెప్పారనుకోవచ్చు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications