ముహూర్తం 11, కెసిఆర్ను కలిసిన టిడిపి ఎమ్మెల్యేలు

కాగా మరికొందరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వీరి బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి నుండి టిఆర్ఎస్లో చేరగా నాగం గ్రూపు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంతగా ఉద్యమిస్తోంది. బాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందని భావించిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా బాబు వైఖరి ఇలాగే ఉంటే తెలంగాణలో టిడిపి ఖాళీ కావడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
అయితే తాను టిఆర్ఎస్లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను హనుమంత్ షిండే ఖండించారు. తాను పార్టీ మారాలనుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటే వెళ్లే వాడినన్నారు. తమపై అవాస్తవ కథనాలు తీసుకు రావద్దని ఆయన కోరారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications