ముహూర్తం 11, కెసిఆర్ను కలిసిన టిడిపి ఎమ్మెల్యేలు

కాగా మరికొందరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వీరి బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపి నుండి టిఆర్ఎస్లో చేరగా నాగం గ్రూపు పార్టీ నుండి బయటకు వెళ్లి సొంతగా ఉద్యమిస్తోంది. బాబు రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందని భావించిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా బాబు వైఖరి ఇలాగే ఉంటే తెలంగాణలో టిడిపి ఖాళీ కావడం ఖాయమని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
అయితే తాను టిఆర్ఎస్లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను హనుమంత్ షిండే ఖండించారు. తాను పార్టీ మారాలనుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటే వెళ్లే వాడినన్నారు. తమపై అవాస్తవ కథనాలు తీసుకు రావద్దని ఆయన కోరారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications