సమావేశాల కంటే ముందే తెలంగాణ, ఐనప్పటికీ: బొత్స

తెలంగాణ అంశం తేలే వరకు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు ఉండదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఇష్ట ప్రకారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుండి వచ్చిన వారిలో సమర్థులైన వారిని పార్టీ కోసం వినియోగించుకుంటామన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వానికి బల నిరూపణ అవసరం లేదని విశ్వాసం లేని వారెవరైనా ఉంటే అవిశ్వాసం పెట్టుకోవచ్చునన్నారు.












Click it and Unblock the Notifications