తెలంగాణపై పార్టీ అధిష్టానం మీద ధ్వజమెత్తిన కాకా

రెండో ఎస్సార్సీ, ప్రత్యామ్నాయం అంటూ తెలంగాణపై ఆలస్యం చేస్తే కాంగ్రెసును పాతేస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. హైదరాబాదులోని విద్యానగర్లో ఆయన శనివారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఆర్టీసికి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి ఆర్టీసి అభివృద్ధికే ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications