గాలి కేసు: ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కోసం సిబిఐ గాలింపు

సెలవు పెట్టి ఆమె చెన్నైలోని తన సోదరి వద్దకు వెళ్లి ఉంటుందని సిబిఐ అధికారులు అనుమానించారు. దాంతో ఆమె కోసం సిబిఐ బృందం ఒకటి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీ లోపు గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో శ్రీలక్ష్మిని అరెస్టు చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డికి మేలు జరిగే విధంగా అప్పట్లో శ్రీలక్ష్మి ఇష్టారీతిలో జీవోలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications