గాలి ఆస్తుల విలువ రూ. 1500 కోట్లు, గుర్తించిన సిబిఐ

సిబిఐ అధికారుల సమాచారం మేరకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు హుస్సేన్ పీరాను బళ్లారి పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గాలి జనార్దన్ రెడ్డి రెండు పాస్పోర్టులున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. దీంతో గాలి జనార్దన్ రెడ్డిపై బళ్లారిలో మరో కేసు నమోదైంది. గాలి జనార్దన్ రెడ్డి ఆదాయం పన్ను శాఖకు రూ. 123 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. దాన్ని వసూలు చేసుకోవడానికే ఆదాయం పన్ను శాఖ సిబిఐ స్వాధీనం చేసుకున్న సొమ్మును తమకు అప్పగించాలని కోరుతోంది. ఇందుకుగాను ఆదాయం పన్ను శాఖ కోర్టును ఆశ్రయించింది.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications