ఈడికి పత్రాలు సమర్పించిన వైయస్ జగన్

ఎప్పుడు పిలిచినా తాము హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని విజయసాయి రెడ్డి ఈడి అధికారులకు చెప్పారు. మరిన్ని పత్రాలను తాము అడిగే అవకాశం ఉందని ఈడి వర్గాలు చెప్పాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై ఈడి జగన్పై కేసు నమోదు చేసింది.ట ఆర్థిక లావాదేవీల్లో, పెట్టుబడుల్లో విదేశీ మారక ద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించారా అనే విషయంపై కూడా ఈడి దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications