సిఎం క్యాంపు ఆఫీసు వద్ద ధర్నా,మంత్రి రచ్చబండ రచ్చ

కాగా వరంగల్ పట్టణంలోని మంత్రి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చ అయింది. బ్యాంక్ కాలనీలోని రచ్చబండ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. స్థానిక మహిళలు మంత్రిని తమ తమ సమస్యలపై నిలదీశారు. ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని మహిళలు ఆందోళనకు దిగారు. మంత్రిని అడ్డుకునేందికు మహిళలతో పాటు పలువురు తెలంగాణవాదులు యత్నించడంతో పోలీసులు అక్కడ నుండి వారిని బయటకు ఈడ్చుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. పలువురిని అరెస్టు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సారయ్య రచ్చబండ కార్యక్రమం కొనసాగింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications