స్పీకర్ను కలిసిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

సిబిఐ ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఈ ముగ్గురు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. అయితే, జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యుల్లో కొంత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని, కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ రాజీనామాలను అంగీకరిస్తారనే భయం కొద్ది కాస్తా సమయం ఇవ్వాలని కోరడానికో, రాజీనామాలను ఆమోదించవద్దని చెప్పడానికో వారు స్పీకర్ను కలిశారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications