స్పీకర్ను కలిసిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

సిబిఐ ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఈ ముగ్గురు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. అయితే, జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యుల్లో కొంత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని, కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ రాజీనామాలను అంగీకరిస్తారనే భయం కొద్ది కాస్తా సమయం ఇవ్వాలని కోరడానికో, రాజీనామాలను ఆమోదించవద్దని చెప్పడానికో వారు స్పీకర్ను కలిశారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications