బాబు తోక పత్రికలకే చెల్లింది: ఈనాడు, జ్యోతిపై గట్టు

ఎమ్మార్ అక్రమాలు బాబు హయాంలోనే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియే అందుకు కారణం అని అనటం బాబు తోక పత్రికలకే చెల్లిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రా రావు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను ఉద్దేశించి అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని అంటున్న బాబు సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఎలాంటి తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కోవాలన్నారు.












Click it and Unblock the Notifications