జగన్ ఆస్తుల కేసు: ఐటి పిటిషన్పై 21న కోర్టు నిర్ణయం

జగన్ నివాసాల్లో, కంపెనీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను తమతో పంచుకోవాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ గత నెల బెంగళూర్, హైదరాబాద్ ఐటి అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పత్రాలను తమకు అప్పగిస్తే వాటి ఆధారంగా జగన్కు సంబంధించి, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి పెండింగు అంచనాలను పూర్తి చేస్తామని ఐటి అధికారులు కోర్టుకు చెప్పుకున్నారు. సిబిఐ స్వాధీనం చేసుకున్న అన్నింటినీ ఐటి శాఖకు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.
More From
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications