సిఎంతో ఇద్దరు టిడిపి నేతల భేటీపై సాక్షి డైలీ ట్విస్టు

ఏదైనా సమస్య మీద ముఖ్యమంత్రిని కలవడానికి మందు, కలిసిన తర్వాత హడావిడి చేసే తెలుగదుేశం నాయకులు ఈసారి అదేమీ లేకుండా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. తెలుగుదేశం నాయకులు అపాయింట్మెంట్ అడిగితే రెండు రోజులకు గానీ ఇవ్వని ముఖ్యమంత్రి కార్యాలయం అడిగిన వెంటనే ఈసారి పచ్చజెండా ఊపిందని రాసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో భేటీ కోసం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆసక్తి ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఆయన మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా గంటసేపు తెలుగుదేశం నాయకుల కోసం నిరీక్షించారని సాక్షి పత్రిక రాసింది.
ముఖ్యమంత్రితో ఏం మాట్లాడాలో ఆ ఇద్దరు నేతలకు చంద్రబాబు పూసగుచ్చినట్లు వివరించారని, దానివల్ల చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన రైతు పోరు బాట శుక్రవారం ఆలస్యంగా ప్రారంభమైందని రాసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు తెలుగుదేశం నాయకులు దాదాపు గంటపాటు ముఖ్యమంత్రితో చర్చించారని అంటున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు మనుషులు అటు ఢిల్లీలోనూ ఇటు హైదరాబాదులోనూ ప్రయత్నాలు చేస్తున్నారని సాక్షి దినపత్రిక రాసింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి గవర్నర్ నరసింహన్ను కూడా కలిశారని సాక్షి చెప్పింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications