తెలంగాణ యుపి విభజనపై దద్దరిల్లిన లోకసభ, వాయిదా

టిఆర్ఎస్, టి కాంగ్ ఎంపీలు తెలంగాణకు కోసం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తీర్మానం చేసినట్లు చేస్తే ఊరుకునేది లేదని సమాజ్ వాది పార్టీ ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఎస్పీ ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. మిగిలిన ప్రతిపక్షాలు ధరలపై ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేసింది. కాగా అంతకుముందే రాజ్యసభను హమీద్ అన్సారీ రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications