హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ సంతకం పెట్టినట్టున్నారు: కడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎవరో అఫిడవిట్ తయారు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కేవలం సంతకం మాత్రమే పెట్టినట్లుగా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి మంగళవారం విమర్శించారు. విజయమ్మ అఫిడవిట్ అబద్దాల పుట్ట అన్నారు. ఏలేరు కుంభకోణంపై ఆమె చెప్పిన విషయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బాబుపై రాజకీయ కుట్రతోనే ఈ కేసు వేసినట్లుగా కనిపిస్తోందన్నారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి పైనో ఆధారపడి వారు చెప్పిన అంశాల ఆధారంగా కేసు వేసినట్లుగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తీర్మానంతో తెలంగాణ అంశం మరుగున పడిపోతుందేమోననే భయం తమలో ఉందని వారు అన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
TDP senior leader Kadiyam Srihari accused that Pulivendula MLA YS Vijayamma make only sign on affidavit, which is against party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X