2జి స్కామ్లో ఐదుగురికి సుప్రీంకోర్టు బెయిల్

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి ఎ రాజాతో, డిఎంకె పార్లమెంటు సభ్యుడు కనిమొళితో పాటు 14 మంది నిందితులు తీహార్ జైలులో ఉన్నారు. 14 మందిపై అభియోగాలు మోపిన తర్వాత నిందితులు పెట్టుకున్న కనిమొళి, సినీయుగ్ కరీం మొరానీ, కలైంగర్ టీవి ఎఁడి శరత్ కుమార్, స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వా, కుసేగావ్ ఫ్ర్యూట్స్ అండ్ వెజిటెబుల్స్ ఎగ్జిక్యూటివ్లు ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్, టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా, రాజా మాజీ సహాయకుడు ఆర్కె చండోలియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.












Click it and Unblock the Notifications